భారతదేశం, డిసెంబర్ 1 -- శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదంపార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్కపిల్లతో సభకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు, అలాగే నెటిజన్లు విమర్శలు గుప్పించారు. భద్రతా నిబంధనలు, పార్లమెంటరీ ప్రోటోకాల్పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంట్కు జంతువులను తీసుకురావడంపై ప్రొటోకాల్, భద్రతాపరమైన ఆందోళనలను బీజేపీ సభ్యులు లేవనెత్తారు.
తన చర్యలను రేణుకా చౌదరి గట్టిగా సమర్థించుకున్నారు. 'కుక్కపిల్ల సమస్య కాదు, నిజంగా కరిచే మనుషులు పార్లమెంట్ లోపల ఉన్నారు' అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన చర్యను వివరిస్తూ, 'ఏ ప్రోటోకాల్? దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉందా?' అని ప్రశ్నించారు. అసలు ఆ కుక్కపిల్ల పార్లమెంట్కు ఎలా వచ్చింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.