భారతదేశం, జూలై 21 -- ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించి కొత్త ఫిషింగ్ స్కామ్ వార్తల్లో నిలిచింది. క్యూఆర్ కోడ్, మెరుగైన డేటా భద్రత వంటి ఫీచర్లను అందించే పాన్ 2.0 విధానాన్ని భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయితే ఆ తర్వాత మోసగాళ్లు పాన్ కార్డు కొత్త అప్డేట్ అవసరమని పేర్కొంటూ పాన్ 2.0 మెయిల్స్ రూపంలో ఫేక్ మెసేజ్లు పంపడం ప్రారంభించారు. ఇలాంటి పాన్ 2.0 మెయిల్స్ మోసపూరితమైనవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల ద్వారా మాత్రమే పాన్ సంబంధిత సేవలు లభిస్తాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ), ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించాయి. తెలియని ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా కాల్స్లో పాన్ కార్డ్ అప్డేట్ కోసం సూచనలపై ఎప్పుడూ ఆధారపడవద్దు.
పాన్ 2.0 ఇమెయిల్స్ ఇలా వస్తాయి. మీ పాన్ 2.0 కార్డు సిద్ధంగా ఉంది, దయచేసి అప్డేట్ లింక్ క్లిక్ చేయండి. ఈ ఇమెయిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.