భారతదేశం, జనవరి 9 -- సాధారణంగా మనకు రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం 'బ్రేక్ఫాస్ట్'. అందుకే ప్రతి ఒక్కరూ తమ అల్పాహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చా? లేదా? అనే విషయంలో చాలామందికి రకరకాల సందేహాలు ఉంటాయి. కొందరు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలని చెబితే, మరికొందరు వద్దని సలహా ఇస్తుంటారు. ఈ గందరగోళానికి తెరదించుతూ, ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ సోనాల్ చందాలియా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
"పండ్లు తినేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే అవి శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తాయి" అని సోనాల్ చందాలియా భరోసా ఇచ్చారు. పండ్లు తింటే బరువు పెరుగుతామని లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలామంది భయపడుతుంటారు. కానీ, సరైన పద్ధతిలో తీసుకుంటే రోజంతా ఉత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.