భారతదేశం, జనవరి 6 -- తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఆలయ బోర్డు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానా(టీటీడీ)నికి అనేక ప్రశ్నలు సంధించింది. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు నివేదికలో లేవని కోర్టు గమనించింది.
లుంగీలు ధరించి కౌంటింగ్ ప్రాంతంలోకి సిబ్బందిని అనుమతించే బదులు తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడాన్ని కూడా ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా, బోర్డును సంప్రదించిన తర్వాత సంబంధిత వివరాలను సమర్పిస్తామని టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో బాధ్యులుగా తేలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.
ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. వారిపై క్రిమినల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.