భారతదేశం, జనవరి 25 -- గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 45 మంది పద్మ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన రామ రెడ్డి మామిడి.. పశు పోషణ, పాడి రంగంలో చేసిన విశేష సేవలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. పశు పోషణ, పాడి రంగంలో సహకార సంస్థల ఆధారిత వృద్ధికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. సహ వికాస సంస్థ స్థాపకుడిగా రామ రెడ్డి మామిడి.. సహకార సంస్థలను ఏర్పాటు చేసి చాలా మందికి జీవనోపాధిని మెరుగుపరిచారు. పశుపోషణ, పాడి నిర్వహణ, ఆర్థిక పరిపాలన అంశాల్లో రైతులకు శిక్షణ అందించారు. మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను ప్రోత్సహిస్తూ, దూరదృష్టి కలిగిన వ్యక్తిగా తనదైన ముద్ర వేశారు.
హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త డా.కుమారస్వామి తంగరాజ్కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. భారతీయ జనాభా జన్యు చరిత్రపై ఆయన మూడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.