న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ.. భారత యువతపై అచంచల నమ్మకం.. ఇన్వెస్టర్ల ప్రశంసలు
భారతదేశం, ఆగస్టు 28 -- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల గ్లోబల్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ న్యూయార్క్లో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ప్రముఖ భారతీయ అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని స్పందిస్తూ, భారతీయ యువతపై మోహన్ భగవత్కు ఉన్న అపారమైన నమ్మకాన్ని కొనియాడారు.
రాబోయే రోజుల్లో భారత యువత సరికొత్త మార్పునకు నాంది పలుకుతుందని, మోహన్ భగవత్తో జరిగిన సమావేశం తనకు పూర్తి నమ్మకాన్ని ఇచ్చిందని ఆశా జడేజా తెలిపారు. దేశ పురోగతికి అడ్డంకిగా మారిన వలసపాలన నాటి వ్యవస్థల అవశేషాలను తుడిచిపెట్టేలా యువతను నడిపించడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
"భారతీయ యువత కోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.