భారతదేశం, ఫిబ్రవరి 25 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను వేడెక్కించారు. బుధవారం అమెరికా కాంగ్రెస్లో జరిగిన 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' (State of the Union) ప్రసంగంలో ఆయన భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జోక్యం చేసుకోకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం సంభవించేదని, కోట్లాది మంది ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు.
ప్రసంగం మధ్యలో ట్రంప్ మాట్లాడుతూ.. "భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం మొదలై ఉండేది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ యుద్ధంలో చనిపోయేవారని సుమారు 3.5 కోట్ల మంది (35 million) అభిప్రాయపడ్డారు. కానీ నా జోక్యం వల్ల అది తప్పింది" అని సంచలన ప్రకటన చేశారు.
మే 2025లో రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నుంచి ఇప్పటివరకు ట్రంప్ సుమారు 80 సార్లు ఇదే విషయాన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.