భారతదేశం, జనవరి 2 -- భారత స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ షేర్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. వరుసగా నాలుగో రోజు కూడా బ్యాంకింగ్ రంగం తన దూకుడును కొనసాగిస్తూ.. ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. శుక్రవారం (జనవరి 2) ట్రేడింగ్లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ తొలిసారిగా 60,152 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి రికార్డు సృష్టించింది. గత ఏడాది డిసెంబర్ 1న నమోదైన 60,114 పాయింట్ల రికార్డును ఇది అధిగమించింది.
కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ ఇండెక్స్ ఏకంగా 2 శాతం మేర పెరగడం విశేషం. బ్యాంకుల మూడవ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయనే అంచనాలు, మార్కెట్లో రుణాలకు (Credit Demand) విపరీతమైన డిమాండ్ పెరగడమే ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
నేటి ట్రేడింగ్లో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ (Yes Bank) అందరికంటే ముందు నిలిచింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.