భారతదేశం, డిసెంబర్ 22 -- గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో-4'లో సందడి చేసిన ఆమె, తన భర్త నిక్ జోనస్తో తన వైవాహిక బంధం గురించి పలు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిక్ జోనస్ పూర్తిగా 'దేశీ' అలవాట్లకు ఎలా దగ్గరయ్యారో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
షోలో భాగంగా కపిల్ శర్మ మాట్లాడుతూ.. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వాము నీళ్లు తాగడం వంటి భారతీయ ఇంటి చిట్కాలను నిక్కు ఎప్పుడైనా పరిచయం చేశారా అని ప్రియాంకను అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మనం చేసుకునే 'కషాయం' అంటే నిక్కు చాలా నమ్మకం. ఇప్పుడు నిక్ ఎక్కడున్నా, అతనికి ఒంట్లో నలతగా అనిపిస్తే చాలు.. వెంటనే వేడి నీళ్లు, కషాయం అడుగుతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.