నా బిడ్డకు న్యాయం కావాలి.. నీట్ బాధితురాలైన కుమార్తె కోసం కార్గిల్ యోధుడి పోరాటం
భారతదేశం, జూలై 21 -- కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సైనికుడు, ఇప్పుడు తన కుమార్తెకు న్యాయం కోసం వీధిపోరాటం చేయాల్సి వచ్చింది. నీట్ (NEET) పరీక్షల గందరగోళం, పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న దెహ్రాదూన్ విద్యార్థిని రియా కుమారి థాపా తండ్రి రాజేష్ మాల్ ఆవేదన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మిన్నంటింది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ ఉత్తరాఖండ్ యోధుడు, తన కుమార్తె ఫొటోను చేతిలో పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన బాట పట్టారు.
మంగళవారం ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు, బాధితుల కుటుంబాలు భాగమయ్యాయి.
"ప్రభుత్వాలు విన్నా వినకపోయినా, నా బిడ్డ తరఫున నేనే గొంతుకగా మారతా. బాధ్యతను గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.