భారతదేశం, మార్చి 16 -- పశ్చిమాసియాలో (West Asia) రాజుకున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ దిగ్గజాల పోర్ట్ఫోలియోలను కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం దలాల్ స్ట్రీట్లోని మార్క్యూ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. 'మింట్' (Mint) నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, డిసెంబర్ 31, 2025 నుంచి మార్చి 13, 2026 మధ్య కాలంలో దేశంలోని పలువురు ప్రముఖ ఇన్వెస్టర్ల సంపద వేగంగా ఆవిరైంది.
ఫిబ్రవరి 27 నుంచి పశ్చిమాసియాలో పరిస్థితులు విషమించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 8 శాతం పైగా పతనం కావడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేవలం అగ్రశ్రేణి షేర్లే కాకుండా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 7 నుంచి 8 శాతం మేర కోతకు గురయ్యాయి.
ఈ విశ్లేషణలో రూ. 1,000 కోట్లకు పైగా పోర్ట్ఫోలియో విలువ ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.