భారతదేశం, ఏప్రిల్ 8 -- వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా పలు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయవచ్చు. సీజనల్ రష్ను నిర్వహించేందుకు అదనపు స్పెషల్ ట్రైన్స్ను పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి-చర్లపల్లి, నాందెడ్-తిరుచానూరు, చర్లపల్లి,-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసాపూర్, నాందెడ్-ధర్మవరం, చర్లపల్లి-నరసాపూర్, కాకినాడ టౌన్-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్-మైసూర్, చర్లపల్లి-భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్పూర్, హైదరాబాద్-బెళగావి. ఈ ట్రైన్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.