దక్షిణాదిలో పెరిగిన వాయు కాలుష్యం: CSTEP అధ్యయనంలో కీలక అంశాలు
భారతదేశం, ఆగస్టు 20 -- వాయు కాలుష్య సమస్య ప్రాంతీయ పరిపాలనా సరిహద్దులకేమీ పరిమితం కాదని, దీని నివారణకు ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ అవసరమని బెంగళూరుకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) తేల్చిచెప్పింది. బెంగళూరు వేదికగా జరిగిన 'ఇండియా క్లీన్ ఎయిర్ సమిట్' (ICAS) 2026 సదస్సులో ఈ అధ్యయన నివేదికలను ఆవిష్కరించారు. జాతీయ పరిశుభ్రమైన గాలి కార్యక్రమం (NCAP) ప్రస్తుతం కేవలం నగరాల కేంద్రీకృతంగా మాత్రమే పని చేస్తోందని, దీనివల్ల ప్రాంతీయ స్థాయి కాలుష్య సమస్యకు పూర్తి పరిష్కారం లభించడం లేదని సిస్టెప్ స్పష్టం చేసింది.
'దక్షిణ భారతదేశంలో ఎయిర్షెడ్ స్థాయి వాయు నాణ్యత నిర్వహణ కోసం పాలనా ముసాయిదా' పేరుతో రూపొందించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.