తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వన్ వే స్పెషల్ ట్రైన్స్ పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
భారతదేశం, మే 21 -- South Central Railway Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి వన్-వే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచేలా నిర్ణయం తీసుకుంది.
ఈ పొడిగింపు నిర్ణయం ద్వారా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలగనుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్, స్టాపింగులు, సమయాల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.