భారతదేశం, డిసెంబర్ 26 -- భారత స్టాక్ మార్కెట్లు క్రిస్మస్ సెలవులకు ముందు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలు, ఐటీ రంగంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 24న సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా అమెరికా హెచ్-1బీ వీసా (H-1B Visa) నిబంధనల్లో మార్పులు ఐటీ షేర్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26 (గురువారం) ట్రేడింగ్ కోసం నియో ట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకట్రామన్ తన అగ్రశ్రేణి స్టాక్ ఎంపికలను వెల్లడించారు.
మార్కెట్ గమనాన్ని విశ్లేషిస్తూ.. "ప్రస్తుతం మార్కెట్లో కొంత అనిశ్చితి కనిపిస్తున్నప్పటికీ, ప్రతి తగ్గుదలనూ కొనుగోలు అవకాశంగా (Buy on dips) చూడవచ్చు. సూచీలు కొంత సమయం తీసుకున్నప్పటికీ, నిర్దిష్ట షేర్లలో మూమెంటం బలంగా ఉంది" అని రాజా వెంకట్రామన్ వివరించారు.
సూచించిన ఆ 3 షేర్ల వివరాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.