డిఫెన్స్ స్టాక్ ధమాకా: 2 నెలల్లో 100% కి పైగా పెరిగిన అపోలో మైక్రో షేరు
భారతదేశం, ఆగస్టు 13 -- దేశీయ ఈక్విటీ మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే (Range-bound) కదులుతున్నప్పటికీ, డిఫెన్స్ రంగానికి చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ (Apollo Micro Systems) షేర్లు మాత్రం కొత్త శిఖరాలను తాకుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బుల్ రన్ కొనసాగిస్తూ గురువారం రోజున ఈ షేరు రూ. 377.70 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. కంపెనీకి ఉన్న బలమైన వృద్ధి అవకాశాలు, ఆర్డర్ బుక్ ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
గడిచిన సెప్టెంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్ తీవ్ర ఒత్తిడికి గురై దాదాపు 42 శాతం మేర పతనమైంది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మార్చి నాటి కనిష్ఠ స్థాయిల నుంచి కేవలం రెండు నెలల వ్యవధిలోనే 110 శాతం మేర లాభపడింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 63 శాతం మేర పెరిగి జూన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.