భారతదేశం, మార్చి 7 -- మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (DXB) తాకాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో గగనతలంలో డ్రోన్లు లేదా క్షిపణులను అడ్డుకున్న క్రమంలో, భద్రతా కారణాల దృష్ట్యా శనివారం విమానాశ్రయ కార్యకలాపాలన్నింటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
విమానాశ్రయానికి సమీపంలో ఆకాశంలో ఒక వస్తువును అడ్డుకోవడంతో పెద్ద శబ్దం వినిపించింది. మొదట దీనిని పేలుడుగా భావించినప్పటికీ, క్షిపణి లేదా డ్రోన్ అడ్డుగింత వల్ల పడిన శకలాలుగా అధికారులు గుర్తించారు.
"ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, విమాన సిబ్బంది భద్రతే మాకు అత్యంత ముఖ్యం. అందుకే దుబాయ్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం" అని దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆఫీస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గగనతలంలో శకలాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.