భారతదేశం, జూలై 4 -- అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావ్డాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ముగ్గురు నిందితుల తరపున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, కుమార్ లీగల్ రీసెర్చ్ ఎల్ఎల్పి మేనేజింగ్ పార్టనర్ సుశీల్ కుమార్ కలిసి హైకోర్టులో వాదనలు వినిపించారు. న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తులో తీవ్రమైన వ్యత్యాసాలను గుర్తించిన తర్వాత బెయిల్ పిటిషన్లను అనుమతించింది. భోలే బాబా ఆర్గానిక్ డైరీమిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, అలాగే వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాకు కోర్టు ఊరటనిచ్చింది. ఈ ముగ్గురూ ఫిబ్రవరి 2025 నుండి జ్యుడీషియల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.