జులై 20వ తేదీన ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం టూర్.. మిడిల్ క్లాస్ బడ్జెట్!
భారతదేశం, జూలై 10 -- దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన ఆలయాల సందర్శన వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్. ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని రన్ చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు బడ్జెట్ ధరలోనే పుణ్యక్షేత్రాలు దర్శించుకుని రావొచ్చు. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో ఈ టూర్ ఐఆర్సీటీసీ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు.
8 రాత్రులు, 9 రోజుల టూర్ ఇది. జులై 20వ తేదీన ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గుడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్ దగ్గర రైలు ఎక్కవచ్చు. ఈ టూర్లో భాగంగా అరుణాచలం దర్శనం కూడా ఉంటుంది.
తిరువణ్ణామలై (అరుణాచలం): ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.
చిదంబరం: అద్భుతమైన నటరాజ స్వామి దేవాలయం.
తిరుచ్చి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.