భారతదేశం, ఏప్రిల్ 20 -- భారతీయ స్టాక్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా మారిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) తన 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. అయితే, కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాదితో పోలిస్తే తగ్గడంతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో షేరు ధర 3 శాతానికి పైగా పడిపోయి, ఇంట్రాడేలో రూ. 236.64 కనిష్ట స్థాయిని తాకింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 316.11 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం, ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ. 272.22 కోట్లకు పడిపోయింది. అంటే లాభాల్లో సుమారు 14 శాతం కోత పడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమిటంటే, కంపెనీ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. గత ఏడాది రూ. 168.66 కోట్లుగా ఉన్న ఖర్చులు, ఈసారి ఏకంగా రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.