భారతదేశం, డిసెంబర్ 5 -- జర్మనీలో మంచి జీతం వచ్చే టెక్ ఉద్యోగం... ఎవరికైనా ఇదొక కల. కానీ, ఒక భారతీయ యువకుడికి మాత్రం ఈ కలలో సంతృప్తి దొరకలేదు. ప్యాషన్తో, పిండి వంటకాల ప్రేమతో మరో దారిని ఎంచుకున్నాడు. జర్మనీలో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దోశ రెస్టారెంట్ ప్రారంభించిన ఆ వ్యవస్థాపకుడి అనుభవాలను ఆయన స్వయంగా ఒక వీడియోలో పంచుకున్నారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న సవాళ్లను ఆయన వివరించగా, ఆయన కథ ప్రజల మనసులను గెలుచుకుంది.
దోశమా (Dosamaa) సహ వ్యవస్థాపకుడైన మోహన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తమ ప్రయాణాన్ని వివరించారు. "జర్మనీలో పెద్ద జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దోశ రెస్టారెంట్ ఎలా ప్రారంభించాం? ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? పారిస్ నుంచి లండన్ వరకు, ఇప్పుడు పుణె వరకు ఎలా విస్తరించాం? ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.