భారతదేశం, అక్టోబర్ 30 -- ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో మందగమనం, ప్రభుత్వ పన్ను రాయితీలు నిలిచిపోవడం వంటి కారణాలతో అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ (GM) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా దాదాపు 1,700 మంది ఉద్యోగులపై వేటు వేయాలని, అలాగే EV ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది.
ఈ అనూహ్య నిర్ణయంతో డెట్రాయిట్లోని EV ప్లాంట్లో 1,200 మందికి, ఒహియోలోని బ్యాటరీ ప్లాంట్లో 550 మందికి ఉద్యోగాలు పోనున్నాయి. బ్యాటరీ కార్లకు డిమాండ్ నెమ్మదించడం, రెగ్యులేటరీ నిబంధనలలో మార్పులు రావడం వల్లే ఈ ఉత్పత్తి, ఉద్యోగ కోతలు చేపట్టామని GM స్పష్టం చేసింది.
ప్రస్తుతం డెట్రాయిట్లోని EV ప్లాంట్లో రెండు షిఫ్ట్లలో ఉత్పత్తి జరుగుతోంది. కానీ, జనవరి నుంచి దీన్ని ఒక్క షిఫ్ట్కు కుదిస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి దాదాపు 50% వరకు తగ్గిపోతుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.