భారతదేశం, డిసెంబర్ 29 -- సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రధానంగా వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఔన్స్ (1 ట్రాయ్ ఔన్స్ అంటే 31.1035 గ్రాములు) కు 80 డాలర్ల కీలక మైలురాయిని అధిగమించింది. సరఫరాలో ఆటంకాలు, పారిశ్రామిక రంగం నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరిన్ని విడతలుగా తగ్గిస్తుందన్న అంచనాలు వెండి పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. కేవలం వెండి మాత్రమే కాకుండా, ప్లాటినం కూడా తన జీవితకాల గరిష్ట స్థాయిని తాకి ట్రేడర్లను ఆశ్చర్యపరిచింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే, బంగారం కంటే వెండి అత్యంత వేగంగా లాభాలను ఆర్జించి పెట్టింది. 2025లో ఇప్పటివరకు వెండి ఏకంగా 181 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. అమెరికా ప్రభుత్వం వెండిని 'కీలక ఖనిజాల జాబితా' (Critical Minerals List)లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.