భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల మీద హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పదమైన గ్రూప్ 1 పరీక్షా అంశంపై తీర్పును ఇచ్చింది. మార్చి 10వ తేదీన ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది.
సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తుచేసింది న్యాయస్థానం. ఆ మార్గదర్శకాల ప్రకారం పున:మూల్యాంకనం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
గ్రూప్ 1 పరీక్ష వివాదస్పదమైన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయకూడదు అంటూ మరికొందరు హైకోర్టుల వేర్వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.