భారతదేశం, డిసెంబర్ 17 -- పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను నిర్ధారిస్తుందని అన్నారు. సచివాలయంలో జరిగిన ఐదో కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పీపీపీ మోడల్ కింద 10 వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడం అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ 10 వైద్య కళాశాలలు వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన 17 కళాశాలల్లో భాగంగా ఉన్నాయి.
'పీపీపీ విధానం ద్వారా సేవలు మెరుగ్గా ఉంటాయి. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని కొందరు అంటున్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్నప్పటికీ అవి ప్రభుత్వ కళాశాలలుగా పనిచేస్తాయి.' అని చంద్రబాబు అన్నారు. వైద్య కళాశాలలకు సంబంధించిన నియమాలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని ముఖ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.