భారతదేశం, ఏప్రిల్ 3 -- ఉద్యోగులకు పదవీ విరమణ లేదా ఉద్యోగం మారే సమయంలో లభించే అతిపెద్ద ఆర్థిక ప్రయోజనం 'గ్రాట్యుటీ' (Gratuity). ఇప్పటివరకు ఒక కంపెనీలో కనీసం 5 ఏళ్లపాటు నిరంతర సర్వీసు పూర్తి చేసిన వారికే ఈ గ్రాట్యుటీ లభించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ నిబంధనలో భారీ మార్పును ప్రవేశపెట్టాయి. ఇప్పుడు కేవలం ఒక్క ఏడాది సర్వీసు పూర్తి చేసినా గ్రాట్యుటీ పొందే అవకాశం కల్పించారు.
ఈ కొత్త నిబంధనలపై గతంలో చాలా గందరగోళం నెలకొంది. అయితే, కేంద్ర కార్మిక శాఖ దీనిపై స్పష్టతనిస్తూ, ఈ కొత్త నిబంధనలు 21 నవంబర్ 2025 నుండి అమల్లోకి వచ్చాయని తెలిపింది. అంటే, ఆ తేదీ లేదా ఆ తర్వాత కంపెనీలో చేరిన ఉద్యోగులు ఈ కొత్త ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు.
కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది! ఈ 1 సంవత్సరాల గ్రాట్యుటీ నిబంధన ఉద్యోగులందరికీ వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.