గిఫ్ట్ నిఫ్టీ పతనం: అమెరికా-ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లలో గుబులు
భారతదేశం, జూన్ 10 -- అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మొదలైన కలకలం దలాల్ స్ట్రీట్పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం నాటి లాభాల నుంచి భారత మార్కెట్లు బుధవారం నష్టాల్లోకి మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సింగపూర్లోని గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) మంగళవారం నాటి ముగింపు కంటే దాదాపు 59 పాయింట్ల నష్టంతో 23,272 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 ప్రతికూలంగా ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది. అంతకుముందు మంగళవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 394.50 పాయింట్లు లాభపడి 73,918.76 వద్ద, నిఫ్టీ 119.10 పాయింట్ల లాభంతో 23,242.10 వద్ద స్థిరపడ్డాయి. అయితే, తాజా అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.