భారతదేశం, జనవరి 2 -- దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్, ట్యాక్సీ డ్రైవర్లు వంటి గిగ్, ప్లాట్ఫారమ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. కొత్త ఏడాది వేడుకల సమయంలో మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. కేంద్ర కార్మిక శాఖ ఈ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
దీని ప్రకారం, గిగ్ వర్కర్లు ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను పొందాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
కేంద్రం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఒక గిగ్ వర్కర్ సామాజిక భద్రత ప్రయోజనాలకు అర్హత సాధించాలంటే:
ఒక రోజు పనిని ఎలా లెక్కిస్తారు అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
"ఏదైనా ఒక క్యాలెండర్ రోజున సదరు సంస్థ ద్వారా వర్కర్ ఎంత ఆదాయం సంపాదించినా సరే, ఆ రోజును ఒక పని దిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.