గణేష్ చతుర్థి వేళ పసిడి ధమాకా: తులం బంగారం రూ.1.53 లక్షలు.. ఇప్పుడు కొనొచ్చా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారతదేశంలో వినాయక చవితి శుభవేళతో ప్రతిష్ఠాత్మకమైన పండుగల సీజన్ మొదలైంది. పూజలు, కానుకలు, రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం, వెండి నాణేలు, ఆభరణాలు కొనడానికి ఇళ్లలో సన్నాహాలు మొదలయ్యాయి. అయితే, ఈసారి బంగారం ధర చుక్కలనంటుతోంది. గత ఏడాది గణేష్ చతుర్థి నాటి ధరలతో పోలిస్తే పసిడి ఏకంగా 45 నుంచి 50 శాతం పైగా ప్రియమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,618 వద్ద కొనసాగుతోంది. ఈ భారీ ధరల నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనడం శ్రేయస్కరమా లేదా ధరలు తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం సామాన్యులతో పాటు పెట్టుబడిదారుల్లోనూ నెలకొంది.
ధరలు ఎంత పెరిగినా పసిడిపై భారతీయులకున్న ఆదరణ తగ్గదని విపణి నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కొనుగోలు తీరులో మార్పులు కనిపిస్తున్నాయి. భారీ ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.