భారతదేశం, ఆగస్టు 10 -- ఇరాక్లో రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నజాఫ్, కర్బాలా ఉన్నాయి. అవి షియా సమాజానికి చెందిన పవిత్ర స్థలాలు. ఈ సీజన్లో 7 మిలియన్ల మంది అక్కడికి వస్తారని అంచనా. వేలాది మంది భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో నజాఫ్ సమీపంలోని నీటి శుద్దీకరణ కర్మాగారం సమీపంలో ఉన్న వందలాది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరారు.
నజాఫ్, కర్బాలా అనే రెండు పవిత్ర స్థలాల మధ్య ఉన్న నీటి శుద్ధి కర్మాగారం దగ్గర గుమిగూడిన వందలాది మంది యాత్రికులలో 600 మందికి పైగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నజాఫ్, కర్బాలా నగరాల్లో జరుగుతున్న మతపరమైన కార్యకలాపాల నేపథ్యంలో ఇరాక్లోని అన్ని మూలల నుండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చాలా మంది యాత్రికులు మార్గ మధ్యంలో ఉన్నారు.
'కర్బాలాలో క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.