భారతదేశం, మార్చి 11 -- మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, నటుడు అల్లు శిరీష్ తన చిరకాల ప్రియురాలు నయనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. మార్చి 6న హైదరాబాద్లో అత్యంత వైభవంగా, అచ్చమైన తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి కల్యాణం జరిగింది. హార్దిక్ పాండ్యా, అనంత్ అంబానీ వంటి ప్రముఖుల వేడుకలను నిర్వహించిన 'శ్రీమ్ ఈవెంట్స్' వ్యవస్థాపకురాలు దేవాన్షి పటేల్ ఈ వివాహానికి వెడ్డింగ్ ప్లానర్గా వ్యవహరించారు. ఈ వేడుకలో దాగిన ఆసక్తికర విశేషాలను ఆమె పంచుకున్నారు.
పెళ్లికి మూడు నెలల ముందే శిరీష్, నయనికలు తనను కలిశారని దేవాన్షి తెలిపారు. "కేవలం కంటికి కనిపించే హంగులు, ట్రెండీ డెకరేషన్ల కంటే.. పెళ్లికి వచ్చే ప్రతి అతిథికి ఒక ఆత్మీయ అనుభూతి కలగాలని వారు కోరుకున్నారు. శిరీష్, నయనిక ఇద్దరూ చాలా ప్రశాంతమైన స్వభావం కలవారు. అందుకే వారి వేడుకలు కూడా మూలాలను మరిచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.