భారతదేశం, మార్చి 20 -- తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక నగరం కోయంబత్తూర్.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ఇక్కడ తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. నగరంలోని ప్రఖ్యాత 'టైడల్ పార్క్' (Tidel Park) లో అదనంగా 1.09 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఈ సంస్థ లీజుకు తీసుకుంది.
రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ 'ప్రాప్స్టాక్' (Propstack) సేకరించిన పత్రాల ప్రకారం ఈ లీజు ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.
యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కొత్త కార్యాలయ స్థలం కోసం ఐదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది.
గతంలో యాక్సెంచర్ ఇదే టైడల్ పార్క్ నాలుగో అంతస్తులో సుమారు 44,372 చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంది. తాజా ఒప్పందంతో రెండో అంతస్తులోని 1.09 లక్షల చదరపు అడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.