భారతదేశం, డిసెంబర్ 14 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇవాళ రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకల్లా ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఇక చివరిదైన మూడో విడత డిసెంబర్ 17న ఉంటుంది. ఆ వెంటనే కొత్తగా గెలిచిన వారు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
ఈ తేదీనే కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.