భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్, భారత ఆర్థిక వ్యవస్థను కేవలం సంస్కరణల పథంలోనే కాకుండా, పర్ఫార్మెన్స్ ఆధారిత వృద్ధి వైపు నడిపించే ఒక బృహత్తర ప్రణాళిక. "కర్తవ్య భవన్" నుండి వెలువడిన ఈ బడ్జెట్ దేశాన్ని 'వికసిత భారత్'గా తీర్చిదిద్దేందుకు మూడు ప్రధాన కర్తవ్యాలను నిర్దేశించింది. అవి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం (Growth), ప్రజల ఆకాంక్షలను విజయాలుగా మార్చేలా సామర్థ్యాన్ని పెంచడం (Capacity), సమ్మిళిత అభివృద్ధిని (Inclusion) సాధించడం. గత 12 ఏళ్లుగా అనుసరిస్తున్న ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూనే, ఈ బడ్జెట్ 'పాపులిజం' (Populism) కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.
"సబ్ కా సాత్, సబ్ కా వికాస్" మంత్రంతో ప్రతి ప్రాంతానికి వనరులు, అవకాశాలను కల్పించడం ఈ బడ్జెట్ మూడవ కర్తవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.