కర్ణాటక సంచలన నిర్ణయం: పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై ఏడాది పాటు నిషేధం
భారతదేశం, ఆగస్టు 12 -- కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని 'ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' విభాగం ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తుల విక్రయాలు, పంపిణీని నిషేధిస్తూ ఆగస్టు 10, 2026 నాటి అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసినట్లు అధికారులు బుధవారం (ఆగస్టు 12) ప్రకటించింది.
ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడుతున్నారు.
పర్యవేక్షణ: ఆహార భద్రతా అధికారుల (Food Safety Officers) నేతృత్వంలో గుట్కా, పాన్ మసాలా, పొగాకు లేదా నికోటిన్ కలిగిన ప్రత్యామ్నాయ ఉత్పత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.