కరవు కోరల్లో భారత్: వర్షపాత అంచనాను 85 శాతానికి తగ్గించిన స్కైమెట్
భారతదేశం, ఆగస్టు 18 -- దేశంలో కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ప్రముఖ ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ 'స్కైమెట్' ఆందోళనకర నివేదిక విడుదల చేసింది. గతంలో వేసిన అంచనాలను భారీగా తగ్గిస్తూ, ఈ సీజన్లో సాధారణ సగటు వర్షపాతం (LPA) కేవలం 85 శాతమే నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి తోడు దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడేందుకు 70 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఏప్రిల్ నెలలో ఇచ్చిన తొలి అంచనాలో వర్షపాతం 94 శాతంగా ఉంటుందని పేర్కొన్న స్కైమెట్, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో (El Nino) తీవ్రరూపం దాల్చుతుండటంతో తన అంచనాలను మార్చుకుంది.
ఆగస్టు మిగిలిన రోజుల్లో దేశంలోని నాలుగు వాతావరణ ప్రాంతాలలో వర్షపాతం ఏకరూపంగా ఉండదని స్కైమెట్ స్పష్టం చేసింది. ఎల్ నినో ప్రభావం మరింత పెరగడం, బంగాళాఖాతం తదితర ప్రాంతాల్లో బలహీనమైన ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.