భారతదేశం, డిసెంబర్ 17 -- స్మార్ట్ఫోన్ వినియోగదారులకు పదేళ్లుగా వేధిస్తున్న ఒకే ఒక్క సమస్య.. ప్లాట్ఫారమ్ మారడం. ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్కు లేదా ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్కు మారాలంటే డేటా పోతుందన్న భయం, ఆ ప్రక్రియలో ఉండే సంక్లిష్టత వినియోగదారులను వెనక్కి లాగేవి. అయితే, ఈ గోడలను బద్దలు కొడుతూ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
త్వరలో రాబోతున్న iOS 26.3 అప్డేట్లో ఆపిల్ ఒక సంచలన ఫీచర్ను జోడించనుంది. దీని పేరు 'Transfer to Android'. దీని ద్వారా ఐఫోన్ వినియోగదారులు తమ కాంటాక్ట్స్, మెసేజ్లు, ఫోటోలు, నోట్స్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని వైర్లెస్ పద్ధతిలో నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్లోకి పంపవచ్చు. ఆపిల్ 'ఎయిర్ డ్రాప్' (AirDrop) తరహాలోనే, వై-ఫై, బ్లూటూత్ సాయంతో ఈ డేటా బదిలీ జరుగుతుంది.
ఈ మార్పు కేవలం ఆపిల్ వైపు నుంచే కాదు, గూగుల్ కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.