భారతదేశం, మార్చి 13 -- కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే సమయం ఉంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రతిపాదనలతో పన్ను చెల్లింపుదారుల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పన్నుల సరళీకరణ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు సామాన్యుల నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల వరకు అందరిపై ప్రభావం చూపనున్నాయి.
దశాబ్దాల కాలం నాటి 'ఆదాయపు పన్ను చట్టం, 1961' స్థానంలో సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం, 2025' ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంలోని సంక్లిష్టతలను తొలగించి, పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. అయితే, ప్రస్తుతానికి ఆదాయపు పన్ను స్లాబుల్లో (Tax Slabs) ఎటువంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.