భారతదేశం, మే 10 -- ఆంధ్రప్రదేశ్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా మూడో, నాలుగో బిడ్డను కనే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు, పోషకాహార మద్దతును ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. మే 7, 8 తేదీలలో అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన ఈ ప్రతిపాదనను, మూడు నెలల ప్రజాభిప్రాయ సేకరణ, అవగాహన కార్యక్రమం పూర్తయిన తర్వాత తుది ఆమోదం కోసం పంపనున్నారు.
ఒకవేళ ఇది అమలులోకి వస్తే.. మూడో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ఒకేసారి రూ. 30,000, నాలుగో బిడ్డకు జన్మనిచ్చే వారికి రూ. 40,000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రసవ సమయంలో నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో పాటు, ఒక ఎన్టీఆర్ బేబీ కిట్ను కూడా అందజేస్తారు.
ఈ ప్రతిపాదనలో చిరుధాన్యాల రూపంలో పోషకాహార మద్దతు కూడా ఉంది. మూడో బిడ్డ పుట్టిన తర్వాత కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.