భారతదేశం, మార్చి 9 -- పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, జంతువులపై హింసను నిరోధించడానికి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కదలికపై పారదర్శకత, కఠినమైన పర్యవేక్షణ కోసం డిజిటల్ రవాణా సర్టిఫికేట్ జనరేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
జంతువుల రవాణా పేరుతో చాలా కాలంగా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. పశువులను తరచుగా పెద్ద సంఖ్యలో లారీలలోకి లాక్కెళ్లడం, కఠినంగా వ్యవహరించడం, కొన్నిసార్లు కాళ్ళు విరగడం వంటివి జరుగుతుంది. జంతువుల రవాణా నియమాలు, 2001 ప్రకారం ఒక లారీలో గరిష్టంగా 12 పశువులను రవాణా చేయవచ్చు. అయితే వాహనం పరిమాణాన్ని బట్టి సంఖ్య ఆరు నుండి పది వరకు ఉండవచ్చు. ఈ నిబంధనలు విస్మరిస్తుంటారు.
జంతు సంక్షేమం కోసం అనేక నియమాలు ఉంటాయి. రవాణా చేసిన జంతువులు ఆరోగ్యంగా ఉండాలి, అంటు వ్యాధులు లేకుండా ఉండాలి, గాయపడిన, వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.