భారతదేశం, మార్చి 4 -- ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అద్భుతమైన విషయాలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన మిర్చి పొలాల వీడియోను షేర్ చేశారు. హోలీ పండుగ వేళ చూడదగ్గ 'పర్ఫెక్ట్ వీడియో' ఇదేనంటూ ఆయన అభివర్ణించారు.
రైలు పట్టాల పక్కన ఆరబోసిన ఎర్ర మిరపకాయల దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోలో, నేలంతా ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపిస్తోంది. "భారతదేశ రంగులు రకరకాలుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. పైనుంచి చూస్తే ఈ మిర్చి పొలాలు ఒక అద్భుతమైన కళాఖండంలా (Tapestry) కనిపిస్తున్నాయి" అని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
భారతదేశ మొత్తం మిర్చి ఉత్పత్తిలో గుంటూరు జిల్లా వాటా దాదాపు 15 శాతంగా ఉందని, ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.