ఎన్పీఎస్ స్వాస్థ్య: చందాదారుల కోసం సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్
భారతదేశం, జూన్ 30 -- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA), హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో చేతులు కలిపి 'ఎన్పీఎస్ స్వాస్థ్య' (NPS Swasthya) అనే సరికొత్త ప్రొడక్ట్ను సిద్ధం చేసింది. రాబోయే 60 నుంచి 70 రోజుల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని పిఎఫ్ఆర్డిఎ చైర్పర్సన్ ఎస్. రమణ్ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు.
ఈ సరికొత్త విధానానికి పిఎఫ్ఆర్డిఎ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను త్వరలోనే సర్క్యులర్ రూపంలో జారీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ (Proof of Concept) కింద ప్రస్తుతం 'ఆదిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.