ఈ జిల్లాల విద్యార్థులకు గమనిక.. జూన్ 8న గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్
భారతదేశం, జూన్ 2 -- వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జూన్ 8, 2026 (సోమవారం) నాడు ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష రాసినవారు, రాయలేకపోయినవారు సీటు లభించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కడప జిల్లా సమన్వయ అధికారి ఎ.ఉదయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం వైఎస్ఆర్ కడప జిల్లాలోని చిన్నచౌక్ వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల వేదికగా జరుగుతుంది. ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే బాలబాలికలకు వేర్వేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.