ఈరాత్రికి మమ్మల్ని అరెస్ట్ చేసే కుట్ర: కేంద్రంపై సీజేపీ అధినేత దిప్కే ఆరోపణలు
భారతదేశం, జూలై 24 -- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీకి నిరసనగా సాగుతున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో, ప్రభుత్వం తమ నాయకులను ఈ రాత్రికే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారాంతంలో (శని, ఆదివారాలు) జంతర్ మంతర్కు భారీ సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు చేరుకుంటారనే సమాచారంతోనే ప్రభుత్వం ఈ దమనకాండకు దిగుతోందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన అభిజీత్ దిప్కే, ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. "శని, ఆదివారాలు రావడంతో రేపటి నుంచి భారీగా జనం తరలివస్తారని ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకే ఈ రాత్రికే మమ్మల్ని నిర్బంధించడానికి లేదా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.