భారతదేశం, నవంబర్ 17 -- చాలా మంది భారతీయులు రోజువారీ తీసుకునే ఆహారాల్లో తెలియకుండానే అధికంగా చక్కెర చేరుతోందని, దీనివల్ల ఆరోగ్యకరమైన పరిమితిని దాటి మన శరీరంలోకి చక్కెర ప్రవేశిస్తోందని అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సప్తర్షి భట్టాచార్య హెచ్చరించారు. ఈ అధిక చక్కెర ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలను పెంచడమే కాకుండా, దీర్ఘకాలంలో మధుమేహం (Diabetes), బరువు పెరగడం (Weight Gain), తీవ్రమైన అలసట వంటి ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సాధారణంగా చక్కెర అనగానే మనకు జిలేబీ, గులాబ్ జామున్, లడ్డూ వంటి తీపి వంటకాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, చక్కెర కేవలం స్వీట్లలోనే ఉండదు. మన రోజువారీ ఆహారాల్లో కూడా ఇది రహస్యంగా దాగి ఉంటుందని డాక్టర్ భట్టాచార్య తెలిపారు. బ్రేక్ఫాస్ట్ మొదలుకుని, స్నాక్స్, డ్రింక్స్ వరకు ఈ హిడెన్ ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.