భారతదేశం, డిసెంబర్ 5 -- గత రెండు రోజులుగా ఇండిగో విమానయాన సంస్థ రద్దు చేసిన విమానాలు వందలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు, ముఖ్యమైన వ్యాపార సమావేశాలకు వెళ్లాల్సిన వారు లబోదిబోమన్నారు. ఈ సంక్షోభం కారణంగా తమ బంధువులకు చెందిన డెస్టినేషన్ వెడ్డింగ్ వాయిదా పడాల్సి వచ్చిందని ఫిన్ట్రెక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు.
లైవ్మింట్తో మాట్లాడిన గుప్తా, 48 మంది అతిథులు ఢిల్లీ నుంచి గోవాకు ఒకే ఇండిగో విమానంలో ప్రయాణించడానికి బుక్ చేసుకున్నారని తెలిపారు. ఆ విమానం పదే పదే ఆలస్యం కావడమే కాకుండా, చివరికి రద్దైందని, దాంతో పెళ్లి ఏర్పాట్లు పూర్తిగా చెడిపోయాయని ఆయన వివరించారు.
గోవాలో పీక్ సీజన్ బుకింగ్లు దాదాపుగా నాన్-రిఫండబుల్ (తిరిగి చెల్లించబడనివి)గా ఉంటాయి. దీంతో పెళ్లి కుటుంబా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.