భారతదేశం, మార్చి 30 -- ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా బోర్డు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు తెలియజేసింది. రాష్ట్రంలో జనరల్, వొకేషనల్ స్ట్రీమ్లలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీఎస్, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు మొదలైన వాటి ప్రిన్సిపాల్స్కు ఈ కాలంలో తమ కళాశాలల వారీగా టైమ్టేబుల్ను సిద్ధం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
అన్ని కళాశాలల యాజమాన్యాలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలోని తమ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలకు అవసర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.