భారతదేశం, ఏప్రిల్ 5 -- రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఔట్పేషెంట్లు ఉండే ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు అని పిలిచే ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పైలట్ ప్రాతిపదికన పరీక్షించిన ఈ ప్రాజెక్టు సానుకూల ఫలితాలను చూపించిందని, దీంతో దీనిని విస్తృతంగా అమలు చేసే ప్రణాళికలు వేగవంతమయ్యాయని అధికారులు తెలిపారు.
రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులలో రోగ నిర్ధారణ సేవలను బలోపేతం చేయడానికి.. 2025 ఆగస్టులో కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి, మలక్పేట్ ఏరియా ఆసుపత్రిలో హెల్త్ ఏటీఎంలను ప్రారంభించారు. ప్రతి యూనిట్ 65 నాన్-ఇన్వాసివ్, 20 ఇన్వాసివ్ (రక్త ఆధారిత) పరీక్షలతో సహా 130 పరీక్షలను ఇక్కడ జరుగుతాయి. వీటి ఫలితాలు క్లౌడ్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ ఆరోగ్య రికార్డులలో పొందుపరుస్తారు.
ప్రీ-కన్సల్టేషన్ స్క్రీనింగ్ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.