ఆరేళ్ల తరువాత మళ్లీ బ్రిటన్కు ప్రిన్స్ హ్యారీ, మేగన్ మార్కెల్
భారతదేశం, ఆగస్టు 20 -- రాజకుటుంబానికి వీడ్కోలు చెప్పి ఆరేళ్లుగా అమెరికాలో నివాసముంటున్న ప్రిన్స్ హ్యారీ, మేగన్ మార్కెల్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వారాల్లోనే తమ ఇద్దరు పిల్లలతో కలసి బ్రిటన్కు శాశ్వతంగా తిరిగి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని 'ది న్యూయార్క్ టైమ్స్' కథనం వెల్లడించింది. రాజకుటుంబంతో తీవ్ర విభేదాల నేపథ్యంలో 2020లో బ్రిటన్ వీడిన ఈ దంపతులు, మళ్లీ స్వదేశంలోనే అడుగుపెట్టబోతుండటం చర్చనీయాంశమైంది.
హ్యారీ, మేగన్ దంపతులు తిరిగి వస్తున్న విషయాన్ని బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ IIIకి తెలిపినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో కింగ్ ఛార్లెస్తో హ్యారీ సమావేశమైనప్పటికీ, బ్రిటన్కు తిరిగి వచ్చే అంశంపై అప్పుడు ఎలాంటి చర్చా జరగలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, బ్రిటన్కు తిరిగి వచ్చినా వారు రాజకుటుంబ అధికారిక బాధ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.