ఆగస్టు 14న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. భూ సమీకరణ విధానం, సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు!
భారతదేశం, ఆగస్టు 11 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) విధానం, సంక్షేమ పథకాల పరిధి పెంపు, అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై క్యాబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుంది.
నిర్బంధ భూసేకరణ పద్ధతికి స్వస్తి పలుకుతూ, స్థానిక భూ యజమానులకు భాగస్వామ్యం కల్పించేలా కొత్త ల్యాండ్ పూలింగ్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విధానం కింద భూమి ఇచ్చిన యజమానులకు అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతాన్ని తిరిగి కేటాయిస్తారు.
మిగిలిన 40 శాతం భూమిని హెచ్ఎండీఏ, టీజీఐసీసీ వంటి ప్రభుత్వ సంస్థలు తమ అధీనంలో ఉంచుకుంటాయి. ప్రభుత్వం తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.